టార్గెట్ 5 ట్రిలియన్ target five trillion
కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోమైంది. అర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. భారత్లో ఇదే పరిస్థతి. ఇండియా ఎకానమీ పతనావస్థకు చేరుకుందనే చెప్పవచ్చు. కానీ పరస్థతి చేయజారలేదు. ఆశలు సజీవంగానే పోరాటం చేశాయి. యూ టర్న్ తీసుకుంటూ దేశ వృద్ధి మళ్లీ గాడిన పడింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చని భారత్ ఆర్థిక సర్వే తెలిపింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి ఆర్థిక సర్వే ప్రస్తావించింది. 2024-25 నాటికి ఈ లక్ష్యానికి…
