రూ.3,32,205 కోట్ల తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ .. అభివృద్ధి–సంక్షేమాలకు సమ ప్రాధాన్యం! Andhra Pradesh Budget of ₹3,32,205 Crore: Equal Priority to Development and Welfare
రూ.3,32,205 కోట్ల వ్యయంతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కేవలం లెక్కల పుస్తకం కాదు… రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే సంకల్పపత్రం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో, ఆదాయ వనరులు పరిమితంగా ఉన్న పరిస్థితుల్లో, అయినా అభివృద్ధి–సంక్షేమాలకు సమతుల్యత సాధించాలన్న ప్రయత్నంగా ఈ బడ్జెట్ను ప్రభుత్వం అభివర్ణిస్తోంది. గత పాలన…

