హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు
ఆంధ్రప్రదేశ్లో బయట భోజనం చేసేవారికి ఇకపై జేబులు ఖాళీ కాక తప్పదు. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూ ధరలను (rise in food price)పెంచుతున్నట్లు ప్రకటించాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ (APSHA) వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను రూ. 933 పెంచడంతో ఒక్క సిలిండర్ ధర రూ. 3,315కు చేరింది. దీంతో హోటల్…
Read More “హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు” »
