ఇకపై సెబీ తనిఖీలు, దర్యాప్తులకు గరిష్ఠ కాలపరిమితి ఎనిమిదేళ్లే.. SEBI Inspections and Investigations Capped at Eight Years
సెక్యూరిటీస్ మార్కెట్ను నియంత్రించే సెబీ (SEBI) అధికారాలకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. తాజాగా ప్రవేశపెట్టిన ఎస్ఎంసీ (SMC) బిల్లు ద్వారా సెబీ చేపట్టే తనిఖీలు, దర్యాప్తులకు గరిష్ఠంగా 8 ఏళ్ల కాలపరిమితిను నిర్ణయించింది. ఇప్పటివరకు స్పష్టమైన గడువు లేకపోవడంతో, పాత కేసులపై కూడా దర్యాప్తులు కొనసాగుతుండేవి. ఈ కొత్త నిబంధన అమలుతో ఇకపై ఎనిమిదేళ్లు దాటిన లావాదేవీలపై సెబీ కొత్తగా విచారణలు ప్రారంభించే అవకాశం ఉండదు. దీంతో మార్కెట్లో ఉన్న అనిశ్చితి కొంత మేరకు తగ్గుతుందని…

