ఆటో మొబైల్ రంగానికి కేంద్రం చేయూత
what is PLI scheme 20 కంపెనీలకు పీ ఎల్ ఐ స్కీం కింద ప్రోత్సాహకాలు పీ ఎల్ ఐ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు చేయూత అందిస్తోంది. అందులో భాగంగా ఆటోమొబైల్, ఆటోమొబైల్ విడిభాగాల పరిశ్రమలోని 20 కంపెనీల ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వం ఆమోదించింది. టాటామోటార్స్, మారుతిసుజుకీ, హ్యుందాయ్, కియా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు ఈ అవకాశాన్ని కైవసం చేసుకున్నాయి. 18 శాతం వరకుప్రోత్సహకాలు ఇవ్వడం ద్వారా దేశం మొత్తం విడిభాగాల తయారీకి,…
