2025లో రూ.30 లక్షల కోట్లకు పెరిగిన మదుపర్ల సంపద..Investor Wealth Rises to ₹30 Lakh Crores in 2025
కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025లో భారత మదుపర్ల సంపద సుమారుగా రూ.30 లక్షల కోట్లుకు చేరింది. అయితే, గత రెండు సంవత్సరాల రికార్డులతో పోలిస్తే ఇది తక్కువగా ఉంది. స్టాక్ మార్కెట్ సూచీలు పెద్దగా పెరగకపోవడం వల్ల సంపద పెద్దగా పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, అంతర్జాతీయ పెట్టుబడుల లభ్యత, రూపాయి మార్పులు.. వృద్ధిపై ప్రభావం చూపాయి. రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్లో ఆదాయం కొంత స్థిరంగా ఉండటం వల్ల…

