ట్రంప్ సుంకాల వేళ … భారత్ వైపు చూస్తున్న ఐటీ దిగ్గజ కంపెనీలు.. IT Giants Turn to India Amid Trump’s Tariff Pressure
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని ఏఐ ప్రభావం బలంగా తాకుతుండగా… అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, వీసా ఆంక్షలతో సృష్టించిన అనిశ్చితి అక్కడి కంపెనీలను భారత్ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రశ్రేణి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారత్లో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించాయి. ముఖ్యంగా ఏఐ, క్లౌడ్, డిజిటల్ ఇన్నోవేషన్ విభాగాల్లో బిలియన్ల డాలర్లతో కొత్త ప్రాజెక్టులు తెరపైకి వస్తుండటం తో దేశీయ ఐటీ రంగం మరోసారి కళకళ లాడనుంది. చిగురిస్తున్న ఆశలు..Hope…

