2014లో 50 లక్షలు.. నేడు 5 కోట్లు
హైదరాబాద్: ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక ఆలోచన ఉంటే సామాన్యులు కూడా కోటీశ్వరులు కావచ్చని స్టాక్ మార్కెట్ (mutual funds) గణాంకాలు నిరూపిస్తున్నాయి. సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2014లో ఎవరైనా ఒక ₹50 లక్షల మొత్తాన్ని అగ్రశ్రేణి మ్యూచువల్ ఫండ్స్(mutual funds)లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే. గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధి, స్టాక్ మార్కెట్ దూకుడు వెరసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు కాసుల…
