భారతీయుల ఆస్తుల్లో షేర్ల వాటా కేవలం 4.7% మాత్రమే! Indians Hold Only 4.7% of Their Wealth in Stocks!
భారతదేశంలో కుటుంబాల మొత్తం ఆస్తుల్లో కేవలం 4.7 శాతం మాత్రమే ఈక్విటీలలో (షేర్లలో) ఉందని తాజా నివేదిక వెల్లడించింది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్నా, సాధారణ కుటుంబాల పెట్టుబడులు ఇంకా భూమి, బంగారం, స్థిర ఆస్తులు వైపే ఎక్కువగా మళ్లుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే వృద్ధి సాధించాలంటే, పెట్టుబడి పంథాను మార్చాలి. చిన్న మొత్తాలతో అయినా మ్యూచువల్ ఫండ్స్, SIPల రూపంలో ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే దేశ ఆర్థిక వ్యవస్థకూ, వ్యక్తిగత సంపదకూ మేలు…

